Logo
Date of Publish : 08 March 2024, 9:22 pm
Editor : Sake Naresh

కళ్యాణదుర్గంలో జనసేన టీడీపీ ఆత్మీయుల సమావేశం

      కళ్యాణదుర్గం ( జనస్వరం ) : ములకలేడులో జరిగిన జనసేన-టిడిపి ఉమ్మడి ఆత్మీయ సమన్వయ సమావేశంకు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మండల అధ్యక్షులు కాంత్ రాజు సభకు అధ్యక్షత వహించగా, టిడిపి తరఫున టి.ఆర్.తిప్పేస్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జనసేన-టిడిపి ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి ప్రచారం, రెండు పార్టీలు కలిసి సమన్వయంగా కలిసి ఎలా ముందుకు వెళ్లాలి? మొదలైన అంశాలను చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో టిడిపి మాజీ జెడ్పిటిసి గురు ప్రసాద్, టిడిపి ముఖ్య నాయకులు రామరాజు, ఆదిశేషు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు చెర్లోపల్లి రామలింగ, మహేష్, ప్రధాన కార్యదర్శులు నరసింహమూర్తి, గురుస్వామి, లక్ష్మణ్, కార్యదర్శులు నరసయ్య, గంగాధర, మారెన్న, జనసేన-టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com