శృంగవరపుకోట ఓటరు నమోదు అధికారితో జనసేన నాయకుల సమావేశం

శృంగవరపుకోట

       శృంగవరపుకోట ( జనస్వరం ) : నియోజకవర్గ రాజకీయ పార్టీ నాయకులతో ఓటరు నమోదు అధికారి మరియు ప్రత్యేక ఉప కలెక్టర్ B. పద్మావతితో జనసేన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో B.పద్మావతి మాట్లాడుతూ, ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేయుంచుకోవాలని, దీనిపై ఆవాగాహన కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పారు.  రాబోయే ఎన్నికలకు పోలింగ్ బూతులు గత ఎన్నికల్లో నిర్వహించిన పోలింగ్ బూత్ స్టేషన్ల భవనాలు శిథిలావస్థకు కు చేరడంతో కొన్ని పోలింగ్ బూతులు మార్పులు చేయడం జరిగిందని వీటిపై పలు సందేహాలు ఉన్నచో అభిప్రాయంలు, సలహాలు, సూచనలు అన్ని పార్టీ నాయకులు అందించవచ్చని తెలిపారు. ఫారం 6,7,8,అంటే ఓటరు గా నమోదు, తొలగింపు, సవరణ, బదిలీ వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ, మీరుకూడా ఎన్నిక కు సంబంధించి ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసే బాధ్యత వహిస్తూ, సహకరించాలని తెలియజేసారు. ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరి ఉపయోగించుకునే లా తమ సిబ్బంది నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత మరియు జిల్లా =లో నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కులేని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మీడియా ముఖంగా సందేశాన్ని ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way