Logo
Date of Publish : 19 October 2020, 2:28 pm
Editor : Sake Naresh

లంక గ్రామాల పునరావాస ప్రజలకు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు

లంక గ్రామాల పునరావాస ప్రజలకు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు

             అవనిగడ్డ నియోజకవర్గం,మోపిదేవి మండలం కృష్ణా నదికి వచ్చిన వరదలు వలన లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. పులిగడ్డ వార్పు దగ్గర 200 మందికి జనసేన పార్టీ అధ్వర్యంలో వరద భాధితులకు జనసైనికులు ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, భోగిరెడ్డి సాంబశివరావు, రుసు కృష్ణాంజనేయులు, అరజా రాధిక గోళ్ల ప్రసాద్  మడమల రంజిత్, బండ్రెడ్డి, మల్లిఖార్జున్ బండి నాగార్జున, చోడగం విమల్ కృష్ణ, సుదాని నందగోపాల్, కూరేటి రాఘవ, కలపాల ప్రసాద్, కోసురు సీతారామాంజ నేయులు, బాదర్ల లోలాక్షుడు, కోసురు అన్వేష్, సోమిశెట్టి దిలీప్, ఆకుల పవన్ కళ్యాణ్, కూరేటి జగన్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com