Logo
Date of Publish : 15 April 2022, 9:07 am
Editor : Sake Naresh

భారీగా పెరిగిన బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలి : మాదాల శ్రీరాములు

     అరకు ( జనస్వరం ) : మాదాల శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బహుమతులు మొదట ఇంటి పన్ను చెల్లించండి అన్నారు. తరువాత పెట్రోల్, డీజిల్, నూనె నిత్యావసర సరుకుల రేట్లు పెంచారు. నేడు బస్సు ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపుతున్నారు. సామాన్య ప్రజలకు రాష్టంలో బతకనివ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న ప్రజానీకానికి తోడు పన్నుల పేరుతో దోచుకుంటున్న ప్రభుత్వం రోజుకో రేటు, మాటకు రేటు, పూటకో రేటు ప్రభుత్వ తీరుతో ప్రజలు ఆందోళన చెందున్నారు. ఓట్లు వేసిన పాపానికి ప్రజలకు మీరిచ్చే బహుమతి ఇదేనా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు మాట్లాడుకుంటున్నారన్నారు. అయిన ప్రభుత్వ తీరు మారటం లేదు. ప్రభుత్వ ఆలోచన తీరు మరకపోతే YSR పార్టీ భూస్థాపితం అవ్వడంఖాయమన్నారు. విద్యుత్ చార్జీలు పెంచిన బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలని లేని పక్షాన జనసేనపార్టీ అద్వర్యంలో ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రభుత్వ తీరు మారేవరకూ పెంచిన చార్జీలు తగ్గించేవరకు జనసేనపార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తామని మాదాల శ్రీరాములు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com