Logo
Date of Publish : 02 May 2022, 9:56 am
Editor : Sake Naresh

హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం చేసిన జనసైనికులు

         కృష్ణా ( జనస్వరం ) : కైకలూరు నియోజకవర్గం కలిడిందిలో హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వితియ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ క్యాంప్ లో  జనసైనికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, నున్న సుబ్రమణ్యం, కేసిరెడ్డి రాజేష్, ఆళ్ల శివ, ఎర్రబోలు వీరస్వామి కొంతమంది పాల్గొని రక్తదానం చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీలకి అతీతంగా చేస్తున్న ఈ రక్తదాన శిబిరం గురించి హోప్ టీం కి ధన్యవాదములు తెలియచేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com