Search
Close this search box.
Search
Close this search box.

ఉప్పల్ లో జనసైనికుల ముమ్మర ప్రచారం

ఉప్పల్

        ఉప్పల్ ( జనస్వరం ) : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ బలపరిచిన బిజెపి ఎం‌ఎల్‌ఏ అభ్యర్థి N.V.V.S . ప్రభాకర్, కేంద్ర  హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి,  రోడ్ షోకు విచ్చేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తమ మద్దతును తెలియజేశారు. అలాగే ఇంటింటికి వెళ్ళి అభ్యర్థి N.V.V.S . ప్రభాకర్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉప్పల్ నియోజకవర్గ  కో ఇంచార్జ్ శివ కార్తీక్, K శేషు, నాగరాజు, రాంబాబు, K నరేష్, శేఖర్, రామ్మోహన్, లలిత రాణి, మరియు జన సైనికులు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way