జనసేన అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు మర్రాపు సురేష్

       విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో దశాబ్ధాలుగా నెలకొన్న సమస్యలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృషికి పార్టీ నేత మర్రాపు సురేష్ తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా గజపతినగరం నియోజకవర్గ సమస్యలతో పాటు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మౌలిక సదుపాయల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అధ్యక్షులకు వివరించారు. జిల్లా సమస్యల పై పార్టీ అధ్యక్షులతో చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ని శాలువాతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way