Logo
Date of Publish : 02 June 2022, 2:22 am
Editor : Sake Naresh

చేబ్రోలు మండలం జనసేనపార్టీలోకి పలువురు యువకులు చేరిక

    చేబ్రోలు, (జనస్వరం) : గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో మండల అధ్యక్షులు చందు శ్రీరాములు, మండల కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ, వైసీపీ పార్టీలనుండి భారీగా జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ప్రముఖ న్యాయవది గేర సత్తయ్య, రిటైర్డ్ కానిస్టేబుల్ జయరాం, ఫణి కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ, టీడీపీ తరుపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి యువత చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి మేకల రామయ్య, చేబ్రోలు మండల ఉప అధ్యక్షులు నారిశెట్టి కృష్ణయ్య, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com