కదిరి జనసేన పార్టీలో పలువురు చేరిక

కదిరి

     కదిరి ( జనస్వరం ) : కదిరి నియోజకవర్గం కదిరి టౌన్ కు చెందిన పలువురు జనసేన పార్టీ సిద్ధాంతాలు, అద్యక్షులు పవన్ కళ్యాణ్  వ్యక్తిత్వం, ఆయన ప్రజల కోసం పరితపించే మనస్తత్వం నచ్చి పార్టీలో చేరారు. వారికి ఇంచార్జీ భైరవ ప్రసాదు, టౌన్ అధ్యక్షుడు చలపతి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారూ మాట్లాడుతూ జనసెన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో లోకేష్, పవన్ కుమార్, సునీల్, నిరంజన్, రమణ, చైతూ, బాబూ, కుమార్ తదతరులు చేరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రవీంద్ర, ఆశ్వర్త కుమార్, నల్లచెరువు మండల కన్వీనర్ రవికుమార్, టౌన్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శులు అంజిబాబు, ప్రతాప్, కార్యదర్శి నాగమణి, రాజేంద్ర ప్రసాద్, శ్రీనాథ్, భాస్కర,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way