ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ పొందూరు మండలం అన్నంపేటలో నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు జనసేన జెండావిష్కరణలో పాల్గొనడం జరిగింది. అనంతరం దాదాపు 38 కుటుంబాలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అధికార పార్టీ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్ట వేయబడిందని, రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఈ అవినీతి పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి కల్పింస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పొందూరు జడ్పీటీసీ ఆసిరినాయుడు, ఎచెర్ల నియోజకవర్గ నాయకులు అర్జునభూపతి, చిన్నం నాయుడు, Y.రమణ, అప్పలనాయుడు, గణేష్, బాబురావు, శివ, సంతోష్, మనోజ్, సురేష్, సింహాద్రి, రమేష్, లక్ష్మినారాయణ, B.రమణ, రమణ, లక్ష్మణ్, సూరి, అప్పలనాయుడు, రాంలక్ష్మణ్, రఘు, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com