Search
Close this search box.
Search
Close this search box.

జనసేనాని సిద్ధాంతాలకు ఆకర్షితులై వైయస్సార్ సిపి, టిడిపి పార్టీల నుండి జనసేనలోకి పలువురి చేరిక

   అచ్యుతాపురం, (జనస్వరం) : అచ్యుతాపురం మండలంలోని సెజ్ కాలనీ మోటూరు వానిపాలెం గ్రామం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరియు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రీయాశీలక సభ్యత్వం లాంటి నిర్ణయాలు నచ్చి అదే విధంగా ప్రజల కోసం నిలబడి ప్రభుత్వాని ధైర్యంగా ప్రశ్నించే రాష్ట్ర అధికార ప్రతినిధి, యలమంచిలి నియోజకవర్గ ఇంఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ నాయకత్వంపై భరోసాతో ఆయన సమక్షంలో వైయస్సార్సీపి మరియు టిడిపి పార్టీకి చెందిన సుమారు 80 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన అచ్యుతాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కోరుకొండ ప్రసాద్, సర్పంచ్ కరెడ్ల సూర్యప్రకాష్, కంఠం రెడ్డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way