Logo
Date of Publish : 20 June 2022, 5:00 am
Editor : Sake Naresh

తిరువూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి పలువురు చేరిక

     తిరువూరు, (జనస్వరం) : ఉమ్మడి కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం లో విస్సన్నపేట మండల అధ్యక్షులు షేక్ యాసిన్ ఆధ్వర్యంలో విస్సన్నపేట పంచాయతీ నుండి రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, పెన్నా కృష్ణ కో- ఆర్డినేటర్ రావి సౌజన్య సమక్షంలో జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి 60 కుటుంబాలు జనసేనపార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమములో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేనపార్టీ కార్యదర్శి మానాబోలు శ్రీనివాసరావు, తిరువూరు నియోజకవర్గ నాయకులు, విస్సన్నపేట మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com