Search
Close this search box.
Search
Close this search box.

మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మంజునాథ్ గౌడ

మంజునాథ్ గౌడ

      రాయదుర్గం ( జనస్వరం ) : రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలంలోని హనకనహళ్ గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యుడు హరిజన తిప్పేస్వామి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించడం జరిగింది. సమాచారం తెలుసుకొన్న నియోజక ఇంచార్జి  మంజునాథ్ గౌడ హనకనహళ్ కు చేరుకొని తిప్పేస్వామికి మృతదేహానికి పూలహారం వేసి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించారు. అలాగే తిప్పేస్వామి సోదరుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతనికి మెరుగైన వైద్యం అందిస్తామని మాటఇవ్వడం జరిగింది. మండల కన్వీనర్ రవికుమార్, బెళుగుప్ప మండల కన్వీనర్ సుదీర్, చంద్ర తిప్పయ్య, నాని, మనోజ్, విజయ్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way