Logo
Date of Publish : 26 April 2023, 3:14 pm
Editor : Sake Naresh

మరణించిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన మంజునాథ్ గౌడ్

         రాయదుర్గం ( జనస్వరం ) : ఈనెల 14 వ తారీకున బొమ్మనహాళ్ మండలంలోని బలుగుడ్డం చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చాకలి బజప్ప గుండెపోటుతో మృతిచెందడం జరిగింది. ఈరోజు బొమ్మనహాళ్ మండలం పర్యటనలో బొజ్జప్ప ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించిన రాయదుర్గం జనసేన ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్ జనసేనపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసైనికులకు అండగా జనసేనపార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com