మరణించిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన మంజునాథ్ గౌడ్

మంజునాథ్ గౌడ్

         రాయదుర్గం ( జనస్వరం ) : ఈనెల 14 వ తారీకున బొమ్మనహాళ్ మండలంలోని బలుగుడ్డం చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చాకలి బజప్ప గుండెపోటుతో మృతిచెందడం జరిగింది. ఈరోజు బొమ్మనహాళ్ మండలం పర్యటనలో బొజ్జప్ప ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించిన రాయదుర్గం జనసేన ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్ జనసేనపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసైనికులకు అండగా జనసేనపార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way