Logo
Date of Publish : 31 October 2023, 11:40 pm
Editor : Sake Naresh

మందస మండలంను కరువుప్రాంతంగా ప్రకటించాలి

  పలాస ( జనస్వరం ) : సకాలంలో వర్షాలు పడక వరి పంటకు నీరు అందక పంటపొలాలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. పంటలపోలాలను కౌలుకు తీసుకున్న కౌలు రైతు పెట్టిన పెట్టుబడి తిరిగి రాక యజమానికి డబ్బులు చెల్లించలేని సదిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఈరోజు రైతుకు ఈ పరిస్థితికి రావడానికి కారణం రియల్ ఎస్టేట్ పేరుతో చెరువు, కాలువలు అక్రమణకు గురికావడం, ప్రభుత్వం ఉన్న చెరువులు కాలువలను గాలికి వదిలేయడం. ప్రభుత్వం రైతు కష్టాలను గుర్తించి పలాస నియోజకవర్గం మందస మండలంను కరువుప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం జనసేన నాయకులు మజ్జి భాస్కరరావు, మందస మండలం అధ్యక్షులు కుప్పయి గోపాల్,మాజీ పార్లమెంటరీ కమిటీ మెంబెర్ కంచరన అనిల్, సందీప్, తిరుపతి గౌడ, పందిరి నీలయ్య, ఆనంద్,లక్ష్మణ్, జీవన్, రైతులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com