పిఠాపురం మండలం మల్లం గ్రామంలో క్రీస్తు చర్చ్ వేడుకల్లో పాల్గొన్న మాకినీడి శేషుకుమారి గారు

పిఠాపురం మండలం మల్లం గ్రామంలో క్రీస్తు చర్చ్ వేడుకల్లో పాల్గొన్న మాకినీడి శేషుకుమారి గారు

                       పిఠాపురం జనసేన ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు మల్ల౦ రావటం జరిగింది. మల్లం గ్రామం  క్రీస్తు చర్చ్ ప్రార్ధన మందిరం కి వచ్చిన శేషుకుమారి గారికి అక్కడ ఉన్న ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.. మల్లం MPTC 1 అభ్యర్థి రాసంశెట్టి కన్యక రావు గారు పాస్టర్ N. విజయ రత్నం N. కృపా రత్నం గారు ఆహ్వానం మేరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.  శేషుకుమారి గారు మాట్లాడుతూ గతంలో మల్లం గ్రామం లో డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ గారు డాక్టర్ గా అందించిన వైద్య సేవలు అందించిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తు తెచ్చుకున్నారు.  మల్లం గ్రామ ప్రజలు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నా తరఫున, డాక్టర్ గారు తరఫున అని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో MPTC-1 రాసంశెట్టి కన్యకరావుగారు, ZPTC అభ్యర్థి ఊట నానిబాబు గారు, MPTC అభ్యర్థి పిల్ల దినేష్ గారు యాండ్రపు శ్రీనివాస్, కోలా ప్రసాద్, పాటి రవి, కోత్తం గణపతి, కుప్పిరెడ్డి కృష్ణ, బీ. గంగాధర్, రాచకొండ చక్రధర్, గరగ బాబి, నిమ్మనా దుర్గ బాబు, ఊట సురేష్, జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way