Search
Close this search box.
Search
Close this search box.

అగ్ని ప్రమాదానికి గురైన బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి శేషుకుమారి, జనసేన నాయకులు

శేషుకుమారి

         పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామంలో నివాసముంటున్న కొండ చంటిబాబు గారి తాటి ఆకు ఇల్లు గ్యాస్ లీకేజ్ వల్ల అగ్ని ప్రమాదానికి గురైంది విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు నాయకులతో కలసి కుటుంబాన్ని పరామర్శించి, ఆ కుటుంబానికి 3000/- ఆర్థిక సహాయం, బియ్యం, అందించడం జరిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జ్యోతుల శ్రీనివాస్, పెనిపోతుల నాని, స్వామిరెడ్డి అంజిబాబు,గొల్లపల్లి మేకల కృష్ణ,గంగ,మిరియాల సత్తిబాబు, స్వామి రెడ్డి స్వామి, రమణ, నామ దుర్గాప్రసాద్, గుర్రాల దత్తాత్రేయ, ఎం నగేష్, దూలపూడి రమణ, స్వామి రెడ్డి సాయి,దాసరి శ్రీను, జి. అప్పన్న,బుజ్జి, ఎం శివ, ఎం నాగశక్తి, జ్యోతుల శివ, సాల్మన్ రాజు, ఎం శివ, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way