Search
Close this search box.
Search
Close this search box.

“యువశక్తి”ని విజయవంతం చేయండి : జనసేన పార్టీ పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్

  పొన్నలూరు, (జనస్వరం) : జనవరి 12న శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో జరుగుతున్నటువంటి యువశక్తి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తు, అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగం, యువతకు దిశా నిర్దేశం ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని, అదేవిధంగా భారతదేశంలోనే యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, యువత గురించి ఆలోచిస్తున్నా ఏకైక రాజకీయ పార్టీ జనసేనపార్టీ మాత్రమే. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కేవలం జనసేన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way