Logo
Date of Publish : 28 November 2023, 5:20 pm
Editor : Sake Naresh

గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన మధుసూదన్ రెడ్డి

    ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన K రమణ బత్తలపల్లి నుండి మద్దెల చెరువుకు వెళ్తుండగా మార్గమధ్యంలో బైక్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో రమణ తలకి సర్జరీ అవ్వడంతో విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి రమణని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆసుపత్రి ఖర్చులకు గాను 10 వేల రూపాయలను అందజేయడం జరిగింది. అలాగే గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలను తెలుసుకుని జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వారి సమస్యలన్నీ తీరుస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com