Logo
Date of Publish : 10 January 2024, 10:55 pm
Editor : Sake Naresh

వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డ మధుసూదన్ రెడ్డి

    ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖ్యంగా మాట్లాడుతూ నిన్నటి రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశమై ఓటరు జాబితాలో వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న అక్రమాలపై తెలియజేయడంతో దానిపై వైసీపీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడే లేని పార్టీ మీ వైఎస్ఆర్సిపి పార్టీ అని విజయసాయిరెడ్డి వయసుతోపాటు బుద్ధి కూడా పెంచుకోవాలని నువ్వు సీబీఐ కేసుల్లో ముద్దాయివి, సూట్ కేసు కంపెనీల కేసుల్లో ఉన్న దొంగవి నువ్వు, నీకు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని విమర్శించే అంతస్థాయి కాదని ఎలక్షన్ కమిషన్ కు నీ లాంటి దొంగ సూచనలు అవసరం లేదని మండిపడ్డారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com