Logo
Date of Publish : 10 October 2023, 8:21 pm
Editor : Sake Naresh

వచ్చే ఎన్నికల్లో గెలవలేరని వైసీపీ గెలవదని మధుసూదన్ రెడ్డి ఫైర్

     ధర్మవరం ( జనస్వరం ) : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ చంద్రబాబును జైలుకు పంపిన పవన్ కళ్యాణ్ ను తిట్టిన ఏం చేసినా మీరు ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలవలేరని ఆక్రోశించారు. ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని జోస్యం చెప్పారు. అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎన్నిసార్లు చెప్పినా పల్లకీలు మోసే చరిత్ర నీ కుటుంబానిదని అనంతపురం ప్రజలందరికీ నీ కుటుంబ చరిత్ర గురించి తెలుసని అన్నారు. పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించడానికి వచ్చిన నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com