Search
Close this search box.
Search
Close this search box.

మదనపల్లి జనసేనపార్టీ ఆధ్వర్యంలో భారీగా చేరికలు

          మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లె జనసేన నాయకులు  రామాంజనేయలు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరిన యువత. మదనపల్లె టౌన్, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాల నుండి భారీ సంఖ్యలో యువత సోను, అరవింద్, మణి, శివ, చక్రి, రేవణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో 50 మంది యువత చేరారు.. వీరందరికీ మదనపల్లె జనసేన నాయకులు రామాంజనేయలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి వైపు నడిపించడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాలకు యువత సహకరించాలని, 2024 ఎన్నికల్లో పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థులకు అండగా వుండాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు రూపా, కుప్పాలశంకర, గంగాధర్, వినయ్, రంగనాధ్, యాసిన్, శేఖర్, ధరణి, సోను, అరవింద్, చక్రి, మణి, శివ, రేవణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way