Logo
Date of Publish : 31 October 2023, 11:31 pm
Editor : Sake Naresh

రైలు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన లోకం మాధవి

    విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విజయనగరం మహాత్మా గాంధీ ప్రభుత్వ హాస్పిటల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన టీడీపీ సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ మరియు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి గారు సందర్శించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా హాస్పిటల్లో సదుపాయాలు సరిగా లేవని ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు సరిగా కల్పించడం లేదని అవసరమైన సామాగ్రిని కూడా అందించటం లేదు వాపోయారు. క్షతగాత్రులకు పండ్లు, దుప్పట్లు, తల దిండ్లు, ఐస్ బ్యాగులు మరియు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com