రైలు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన లోకం మాధవి

    విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విజయనగరం మహాత్మా గాంధీ ప్రభుత్వ హాస్పిటల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన టీడీపీ సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ మరియు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి గారు సందర్శించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా హాస్పిటల్లో సదుపాయాలు సరిగా లేవని ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు సరిగా కల్పించడం లేదని అవసరమైన సామాగ్రిని కూడా అందించటం లేదు వాపోయారు. క్షతగాత్రులకు పండ్లు, దుప్పట్లు, తల దిండ్లు, ఐస్ బ్యాగులు మరియు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way