Search
Close this search box.
Search
Close this search box.

రైతుల భూములను కబ్జా చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే : శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్  వినుత కోటా

వినుత కోటా

          శ్రీకాళహస్తి ( జనస్వరం ) :  రేణిగుంట మండలం, అడుసుపాలెం గ్రామంలో 50 మంది రైతుల విలువైన (ఎకరా 1 – 1.5Cr) రిజిస్ట్రేషన్ అయిన 40 ఎకరాల భూములను రెవెన్యూ అధికారుల సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కబ్జా ప్రయత్నం చేస్తున్నారని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్  వినుత కోటా అన్నారు. రైతులు న్యాయం కోసం జనసేనను ఆశ్రయించారని ఆమె అన్నారు. గ్రామానికి వెళ్లి పరిశీలించి అనంతరం శ్రీకాళహస్తి ఆర్డీఓ గారిని రైతులతో కలిసి వెళ్ళి రైతుల సమస్యలను తెలియజేయడం జరిగిందని ఆమె తెలిపారు. గ్రామంలో ఎంక్వైరీ చేసి రైతుల భూములను ఆన్లైన్లో దరఖాస్తు చేసి, న్యాయం చేయాలని కోరడం జరిగింది. రైతులకు న్యాయం జరగని పక్షాన జనసేన పార్టీ రైతులతో కలిసి పోరాడుతామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు రవి కుమార్ రెడ్డి, సురేష్, గిరీష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way