Logo
Date of Publish : 01 June 2026, 4:17 pm
Editor : Sake Naresh

పెదపాడు గ్రంథాలయంలో మౌలానా ఆజాద్ జీవిత పాఠాలు

పెదపాడు, జూన్ 1 (జన స్వరం)
స్థానిక శాఖా గ్రంథాలయంలో సోమవారం జరిగిన వేసవి శిబిరంలో విద్యార్థులకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం గురించి చెప్పారు.రిసోర్స్ పర్సన్ పూడి రవికుమార్ మాట్లాడుతూ "ఆజాద్ దేశ తొలి విద్యాశాఖ మంత్రి. ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుతాం. యూజీసీ, ఏఐసీటీఈ స్థాపించారు. 1992లో భారతరత్న వచ్చింది" అని వివరించారు.అనంతరం రిసోర్స్ పర్సన్ గుంటూరు శ్రీనివాసరావు 'ఉపాయం' పుస్తకం నుంచి కథలు చదివించారు. విద్యార్థులకు క్రికెట్ నేర్పించి ఆడించారు.గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్నాక్స్ పంపిణీ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com