Logo
Date of Publish : 30 August 2022, 3:22 pm
Editor : Sake Naresh

మట్టి వినాయకుడినే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం : యు.పి.రాజు

    రాజాం ( జనస్వరం ) : వినాయక చవితి సందర్భంగా జనసేన సిద్ధాంతాల్లో ఒకటి అయినటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేన పార్టీ సంతకవిటి మండల నాయకులు పున్నాన శరత్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు చేతులమీదుగా మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే విధంగా అందరూ మట్టి వినాయకుడిని పూజిద్దాం అని పిలుపునిచ్చారు. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కేవలం జనసేనపార్టీ తోనే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్లె గోవిందరావు, సామంతుల రమేష్, నమ్మి దుర్గారావు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com