మట్టి వినాయకుడినే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం : యు.పి.రాజు

మట్టి

    రాజాం ( జనస్వరం ) : వినాయక చవితి సందర్భంగా జనసేన సిద్ధాంతాల్లో ఒకటి అయినటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేన పార్టీ సంతకవిటి మండల నాయకులు పున్నాన శరత్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు చేతులమీదుగా మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే విధంగా అందరూ మట్టి వినాయకుడిని పూజిద్దాం అని పిలుపునిచ్చారు. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కేవలం జనసేనపార్టీ తోనే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్లె గోవిందరావు, సామంతుల రమేష్, నమ్మి దుర్గారావు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way