Search
Close this search box.
Search
Close this search box.

కలసి కట్టుగా జనసేనపార్టీ బలోపేతం కోసం కృషి చేద్దాం : ఏపీ శివయ్య

ఏపీ శివయ్య

      చిత్తూరు ( జనస్వరం ) : అధినేత నిర్ణయమే శిరోధార్యం జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య మన పార్టీ స్థితిగతులను అనుసరించి ఏ వ్యూహం పాటించాలో అధినేతకే వదిలేద్దాం. పార్టీ సేవకు కార్యక్రమ కార్యకలాపాల నిర్వహణ సమర్థించడం మాత్రమే కార్యకర్తల విధిగా భావిద్దామని జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో పార్టీ పటిష్టత కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా చిత్తూరు జిల్లా పూతల పోటీ నియోజవర్గం తవణంపల్లి పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సమావేశం జరిగింది. పార్టీ మండల అధ్యక్షులు గారైన రాజశేఖర్ అలియాస్ శివ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాలలో పార్టీ జండా ఆవిష్కరణలు తటస్థంగా ఉన్న నేతలను పార్టీలకు ఆహ్వానించడం వర్గ విభేదాలు లేకుండా ఐక్యమత్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహణ అధినేత వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అనుగుణంగా జన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way