Logo
Date of Publish : 28 November 2023, 9:50 pm
Editor : Sake Naresh

వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీని గెలిపిద్దాం

   పిఠాపురం ( జనస్వరం ) :  పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామం జనసేన నాయకులు కర్రి హరిబాబు అద్వర్యంలో దళిత వాడలో పర్యటన జరిగింది.  మన ఊరు అభివృద్ధి జనసేనపార్టీని గెలిపిద్దాం  అనే కార్యక్రమం ప్రారంభించారు. తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా నిరుపేద 3. కుటుంబాలకు బియ్యం బస్తాలను కర్రి హరిబాబు, పి. ఎస్. ఎన్. మూర్తి  ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమంలో పిండి. శ్రీనువాస్, పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి దుర్గా ప్రసాద్, నామ శ్రీకాంత్, దొంతమూరు జనసేన నాయకులు కర్రి హరిబాబు, చింతల శశి, పల్లా సందీప్, గుడాల ఏడు కొండలు, గుడాల విష్ణు, చక్రవర్తుల దన, చక్రవర్తుల స్వామి, గుండే రాజు, బండి శ్రీను.,వాసం శెట్టి రాము, దిబ్బిడి రాజు, కొత్త రాజు, బల్లపాటి స్వామి తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com