Logo
Date of Publish : 02 October 2023, 9:49 pm
Editor : Sake Naresh

వైసీపీ ఆగడాలను గాంధీకి చెబుదాం

    పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి క్రియాశీలక వాలంటీర్ మత్స పుండరీకం పువ్వుల మాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ కి చెబుదాం - వైస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని, గాంధీ కి చెబుదాం - ప్రత్యేక హోదా సాధనలో వైస్సార్సీపీ విఫలమైందని, గాంధీ కి చెబుదాం - పోలవరం ప్రాజెక్టును నిర్మాణం పూర్తి కాలేదని, గాంధీ కి చెబుదాం - మెగా డి.ఏస్.స్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని, గాంధీ కి చెబుదాం - సి. పి.ఎస్ రద్దు చేయలేకపోయారని, గాంధీ కి చెబుదాం - జగన్ పాలనలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిచలేకపోయారని అని విగ్రహానికి చెప్పారు. మహాత్మా మన్నించు - జగన్ పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ని రక్షించు. మహాత్మా గాంధీ చెవి వద్ద స్లోగన్ లు చెపుతూ జనసేన కార్యకర్తలు వినూత్నంగా కార్యక్రమంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహ చలం, చింత గోవర్ధన్ , వాన కైలాస్, మజ్జి శరత్, మత్స.హరి నారాయణ, బెజ్జిపురపు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com