Logo
Date of Publish : 06 September 2022, 2:46 am
Editor : Sake Naresh

గురువులను వేధించే ఏపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం : జనసేన నాయకులు పెడాడ రామ్మోహన్ రావు

     ఆమదాలవలస, (జనస్వరం) : ఉపాధ్యాయులపై జరుగుతున్న అన్యాయంపై ఆమదాలవలస నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ పెడాడ రామ్మోహన్ రావు స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఉపాధ్యాయులకు చదువు చెప్పనీయకుండా వేధింపులకు గురిచేస్తూ వాళ్లకి నానారకంగా చిత్ర హింసలు పెడుతున్నారని వాపోయారు. IMMS APP పేరుతో లేట్రిన్ రూములు, బాత్ రూములు ఫోటోలు తీయించడం, మధ్యాహ్న భోజనాలు ప్లేట్లు ఫోటోలు తీయించడం, Face Recognazation అంటూ ఉదయం సాయంత్రం App ల తో సమయం వృధా చేయించడం, Byju's App అనే ప్రైవేట్ కంపెనీ ప్రోత్సహించి ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని చులకన చేయడం నాడు - నేడు పేరుతో పైపై మెరుగులు తప్ప చేసింది ఏమీ లేదు కదా, టీచర్స్ ని ఇంకా పనివాళ్ళుగా కాంట్రాక్టర్లుగా మార్చడం, అన్ని సబ్జెక్టుల పుస్తకాలను పూర్తిగా ఇవ్వలేక భోధన్ని గందరగోళం చేయడం ఇలాంటి చిత్రహింసలు పెడుతూ ఉపాధ్యాయులను అభద్రతాభావంలోకి నెట్టేస్తున్న ప్రస్తుత పాలకుల అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా గుణపాఠం చెప్పాలని జనసేనపార్టీ మీకు అండదండగా ఉంటుందని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com