Search
Close this search box.
Search
Close this search box.

కలిసికట్టుగా జనసేన పార్టీని బలోపేతం చేద్దాం

– మైలవరం మండల కమిటీ ప్రకటన
– మైలవరం జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ మోహన రావు (గాంధి)
       మైలవరం, (జన స్వరం) : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆమోదంతో, మైలవరం జనసేన ఇంచార్జి మరియు అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) నేతృత్వంలో మండల అధ్యక్ష కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ స్థానికంగా జనసేన పార్టీ బలపడుతుందని, అందులోని భాగంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసినట్లు తెలియజేశారు. మండల అధ్యక్షులుగా శీలం బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులుగా పడిగల ఉదయ్, గుమ్మడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శులుగా చంద్రాల మురళీకృష్ణ, పొన్నూరు విజయ్ కుమార్, భూక్యా చిరంజీవి, కుందేటి కళ్యాణి, కార్యదర్శులుగా ఆకుతోట ఈశ్వర్, ఉయ్యూరు నాగరాజు, సిరియాల వర్మ, ఈతకొట్టు నాని, చల్ల నాగరాజు, కూసుమంచి కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా దద్దనాల చంద్రకుమారి, తాళ్ల శివకృష్ణ, మాదాసు సుబ్బారావు, మల్లారపు దుర్గాప్రసాద్, పసుపులేటి నాగరాజు, మాదినేని చిన రామారావు, చిట్టిమాద వెంకటకృష్ణ, సుంకర సత్యనారాయణ, ఆనం విజయ్ కుమార్ నియమించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way