Search
Close this search box.
Search
Close this search box.

శేరిలింగంపల్లిలో అన్నీ వర్గాల వారిని కలుపుతూ విజయం సాధిద్దాం

Let's achieve success in Serilingampally by bringing together people from all walks of life

     శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేనపార్టీ ఇంఛార్జి మాధవ రెడ్డి, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల కాపు సంఘాల నాయకులు మరియు జంట నగరాల కాపు సంక్షేమ సేవా సంఘాలక అధ్యక్షులు, సీనియర్ నాయకులు మిర్యాల రాఘవ గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలలో జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని, ఇచ్చి జనసేన విజయానికి దోహదం పడాలని కోరారు. శేరిలింగంపల్లిలో అన్నీ వర్గాల వారిని కలుపుతూ విజయం సాధిద్దాం అని అన్నారు. దీనికి వారు మన తెలంగాణ రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియొజకవర్గంలో నున్న కాపు మరియు ఇతర కులాల వారిని కలుపుకుంటూ మరింత బలంగా పని చేయాలని, అదేవిధంగా బూత్ కమిటీలను బలంగా చేసుకోవాలి సూచనలు ఇస్తూ సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way