జనసేన ఐక్యత కోసం అందరం పాటుపడదాం

   రాజంపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ ఐక్యత కోసం అందరం పాటు పడదామని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన నేత అతికారి కృష్ణను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో జనసేన టిడిపి కూటమి అభ్యర్థికి ప్రతి ఒక్కరం మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.ఆర్ వెంకటేశ్వరరావు, భాస్కర్ పంతులు, గోపాల్, కోలాటం హరి, పోలిశెట్టి శ్రీనివాసులు, బాల సాయి, వాసు, కిషోర్ చంగల్ రాయుడు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way