Search
Close this search box.
Search
Close this search box.

జనసేన ఐక్యత కోసం అందరం పాటుపడదాం

   రాజంపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ ఐక్యత కోసం అందరం పాటు పడదామని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన నేత అతికారి కృష్ణను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో జనసేన టిడిపి కూటమి అభ్యర్థికి ప్రతి ఒక్కరం మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.ఆర్ వెంకటేశ్వరరావు, భాస్కర్ పంతులు, గోపాల్, కోలాటం హరి, పోలిశెట్టి శ్రీనివాసులు, బాల సాయి, వాసు, కిషోర్ చంగల్ రాయుడు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way