ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన నాయకులు : అవనిగడ్డ జనసైనికులు

ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన నాయకులు : అవనిగడ్డ జనసైనికులు

                 లక్ష్మీపురం వికలాంగుల కాలనీలో వర్షపు నీరు చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంగన్ వాడీ కేంద్రం, ఇళ్ళు చుట్టూ వర్షపు నీరు చేరి ప్రజలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షపు నీరు కదలడం లేదు. ఇప్పడికైనా అధికారులు స్పందించి సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి, వర్షపు నీరుని తొలగించే ప్రయత్నం చెయ్యాలని జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మడమల రంజిత్ కుమార్, సూదాని నందగోపాల్ మరియు స్థానికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way