Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరిన నాయకులు

వైసీపీ

     పాయకరావుపేట (జనస్వరం): పాయకరావుపేటనియోజకవర్గం నుంచి జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆద్వర్యంలో నక్కపల్లి మండలం కాగిత ఎంపీటీసీ అకేటి గోవిందరావు, మరియు కోటవురట్ల మండలం వైసిపి నాయకులు సింగంపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీలో చేరారు. వీరికి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. మనోహార్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు కోసం పని చేయాలని, ప్రజా పోరాటాలతో ముందుకు వెళ్లాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గన్న దొర, మూర్తి, శ్రీను, ప్రసాద్,నల్లల రాజు, రమేష్, నానాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way