Logo
Date of Publish : 22 March 2023, 3:50 pm
Editor : Sake Naresh

ఉగాది రోజున పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన విశాఖ పశ్చిమ జనసేన నాయకులు

       విశాఖపట్నం ( జనస్వరం ) : మూడు రోజుల నుండి విశాఖలో అకాల వర్షాలు కారణంగా 59వ వార్డులో, కొండ ప్రాంతంలో, ప్రహారీ గోడ మరియు మరుగుదొడ్లుకు సంబంధించిన గోడ కూలిపోయాయి. రెండు కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలుస్తూ, కొత్త సంవత్సరం రోజున ఆ కుటుంబాలకు ఎటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ తరుపున నియోజకవర్గ యువ నాయకులు ముప్పెన ధర్మేంద్ర చేతుల మీదుగ చేరొక ఐదు వేలు ( పది వేలు ) ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, కొల్లి లక్ష్మణ్, గణేష్, రాజేష్, శివ కృష్ణ, వంశీ, జగదీష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com