Search
Close this search box.
Search
Close this search box.

ఉగాది రోజున పేద కుటుంబాల్లో వెలుగులు నింపిన విశాఖ పశ్చిమ జనసేన నాయకులు

విశాఖ

       విశాఖపట్నం ( జనస్వరం ) : మూడు రోజుల నుండి విశాఖలో అకాల వర్షాలు కారణంగా 59వ వార్డులో, కొండ ప్రాంతంలో, ప్రహారీ గోడ మరియు మరుగుదొడ్లుకు సంబంధించిన గోడ కూలిపోయాయి. రెండు కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలుస్తూ, కొత్త సంవత్సరం రోజున ఆ కుటుంబాలకు ఎటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ తరుపున నియోజకవర్గ యువ నాయకులు ముప్పెన ధర్మేంద్ర చేతుల మీదుగ చేరొక ఐదు వేలు ( పది వేలు ) ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, కొల్లి లక్ష్మణ్, గణేష్, రాజేష్, శివ కృష్ణ, వంశీ, జగదీష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way