Logo
Date of Publish : 10 February 2023, 9:19 am
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సాయం అందించిన శింగరాయకొండ జనసేనపార్టీ నాయకులు

     శింగరాయకొండ, (జనస్వరం) : మండలంలోని శింగరాయకొండ పంచాయతీలో బుంగబావి కాలనీలో ఉన్నట్టు వంటి యార్లగడ్డ బాజీ యువకుడు గతంలో కరెంట్ పోల్ మీద నుండి కింద పడి వెన్ను ఎముక దెబ్బతిన్న సంగతి అందరికీ తెలిసిందే అతను మన జనసేనపార్టీని ఆర్థిక సహకారం కోరారు. ఇందుకు సంబంధించిన మన జనసేన నాయకులు, కార్యకర్తలు యార్లగడ్డ బాజీకి వారు నిత్యావసర సరుకుల అందించారు. ఇందులో పాల్గొన్న జనసేన నాయకులు రాణా, ఆంజనేయులు, కళ్యాణ్, రాజేంద్ర సాయి, వినయ్, కుమార్, మహేష్, శీలం సాయి, నాగార్జున, సుభాని, నిఖిల్, ప్రవీణ్, అవినాష్, జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com