Logo
Date of Publish : 13 February 2023, 7:29 am
Editor : Sake Naresh

ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ను కలిసిన శింగరాయకొండ జనసేన నాయకులు

     శింగరాయకొండ, (జనస్వరం) : మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ని వారి పార్టీ ఆఫీసులో మర్యాద పూర్వకంగా కలిశారు. జనసేన నాయకులు మండలంలో రేకెత్తుతున్న సమస్యలను గురించి, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రియాజ్ కి వివరించారు, అదే విధంగా మన క్రియశీలక సభ్యుడు ఆవుల ప్రసాద్ అనే వ్యక్తి మరణించగా అతనికి రావాల్సిన క్రియశీలక సభ్యత్వం గురించి రియాజ్ కి వివరించారు. దానికి రియాజ్ సానుకూలంగా స్పందించి ఆవుల ప్రసాద్ క్రియశీలక సభ్యత్వ రుసుము ను వారం రోజులలో వచ్చే విధంగా ఏర్పాటు చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శింగరాయకొండ మండల నాయకులు యన్నం రాము, చొప్పర రానా, సమయం రాజేరేంద్రసాయి, దండే ఆంజనేయులు, వినయ్, కుమార్, శీలం సాయిబ్రంమేంద్ర, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com