Logo
Date of Publish : 19 December 2022, 3:23 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న తవిటిరాజు కు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

         పార్వతీపురం ( జనస్వరం ) : బలిజిపేట మండలం, వెంగాపురం గ్రామస్తుడు బూడుమూరు తవిటిరాజు గారు గత కొద్ది రోజులుగా రెండు కిడ్నీలు ఫెయిలయ్యి తీవ్ర అనారోగ్యానికి గురి చెందారు. తన పేదరికం ఒక వైపు, ఇద్దరు చంటి పిల్లలు ఒక వైపు, తన అనారోగ్యం మరోవైపు ఆ కుటుంబాన్ని మానసికంగా చాలా చిదిమేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి మరియు పార్వతీపురం నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్ రావు ఆ కుటుంబానికి 5000/- తక్షణ సాయం అందిస్తూనే మీకు మరింత చేదోడుగా మన జనసేన పార్టీ తరపున నిలబడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, రగుమండ అప్పలనాయుడు, శంబాన హరిచరణ్, శివ, ప్రగడ కళ్యాణ్, అల్లు రమేష్, ఆది, పాలూరు వెంకటేష్, త్రినాథ్, గార గౌరీ శంకర్, సత్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com