Logo
Date of Publish : 23 February 2021, 9:54 am
Editor : Sake Naresh

లావేరు మడ్డువలస ఫేజ్ 2 కాలువల పనులను విస్తరణ చేయాలని అధికారులకు జనసైనికుల వినతి

       ఎచ్ఛర్ల నియోజకవర్గం మడ్డువలస ఫేజ్ -2 కాలువల విస్తరణ పనులను లావేరు మండలం కొత్తకుంకాం, పాతకుంకాం, గుర్రాలపాలెం, అదపాక, పెద్దకొత్తపల్లి, బుడుమూరు వరకూ చేపట్టాలని ఆయా గ్రామాలకు చెందిన యువత కోరారు. ఈ మేరకు శ్రీకాకుళంలో కలెక్టర్ నివాస్ కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2015 వరకూ కొంత మేర సాగునీరు వచ్చేదని, ఆ తర్వాత జి సిగడాం మండలం దేవరవలసవద్ద కాలువ పూడికపోవడం వల్ల నీరు రావడం లేదన్నారు. సాగు నీరు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం అందించినవారిలో ఆయా గ్రామాలకు చెందిన జనపాల చంద్రశేఖర్ రావు,బార్నాల. దుర్గరావు, కాకర్ల. బాబాజీ , సీర్ర బాలకృష్ణ, దేవిరెడ్డి వీరబాబు, ముద్దడ సురేష్ ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com