Search
Close this search box.
Search
Close this search box.

జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రాలు ఇచ్చిన భూమి లేని కౌలు రైతులు

కౌలు రైతులు

         నెల్లూరు ( జనస్వరం ) : గత 30 ఏళ్లుగా సొంత భూమి లేక ,వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా, ఉపాది హామీ పనులకి వెళ్తూ జీవనం సాగిస్తున్న కౌలు రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు భరత్ మాట్లాడుతూ భూమి లేని రైతులకి, ప్రభుత్వము భూములు మంజూరు చేయాలని, వ్యవసాయం చేస్తూ సొంత భూమి లేక రైతులు కౌలు కట్టుకోలేక, ప్రభుత్వ పథకాలు అందక నష్టపోతున్నారు అని అన్నారు. అర్హత కలిగిన వారికి భూమి ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కానగల శ్రీనివాస్ జయ ప్రసాద్, నరసింహ రాయల్, గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way