Logo
Date of Publish : 12 October 2020, 5:08 pm
Editor : Sake Naresh

కరోనా వారియర్స్ కు అభినందనలు తెలిపిన లక్ష్మిపురం గ్రామ జనసైనికులు

కరోనా వారియర్స్ కు అభినందనలు తెలిపిన లక్ష్మిపురం గ్రామ జనసైనికులు

             అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, లక్ష్మీపురం గ్రామ జనసైనికులు కరోనా వారియర్స్ కు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో దేశ రక్షణ లో భాగంగా మైనస్ డిగ్రీ సెంటిగ్రేట్ పరిస్థితుల్లో కూడా భారత సైనికులు పోరాడుతున్నారు. వారి సేవలు ఆదర్శనీయం. పోలీసు సిబ్బంది నిర్విరామంగా పని చేస్తూ ప్రజలు ఇబ్బంది పడుకుండా చూస్తున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అనేక వైద్య సేవలు అందించడం స్పూర్తిదాయకం. జనసేన పార్టీ తరుపున భారత సైనికులు, పోలీసు సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బందికి అభినందలు తెలియజేస్తున్నాం అని  అన్నారు.  ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సోమరౌతు తాతారావు, సోమరౌతు నాంచారయ్య, సూదాని నందగోపాల్, సోమరౌతు చిన్మయ్,రవి చోడగం, సూదాని హేమంత్ కుమార్, సూదాని ఆనంద్ మరియు బీజేపీ నాయకులు పీతా లక్ష్మీ ప్రతాప్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com