అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి ఆర్థిక సాయం అందించిన కువైట్ జనసైనికులు

     రాజోలు, (జనస్వరం) : మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో కామిశెట్టి రమేష్ కుమారుడు కామిశెట్టి హేమంత్ కు బోన్ మ్యారోకి సంబంధించి ఆపరేషన్ నిమిత్తం *జనం కోసం మన జనసేన* రాజోలు కువైట్ గ్రూప్ సభ్యులు యర్రంశెట్టి బాబి, వారి గ్రూపు సభ్యలు 17,000 వేల రూపాయలు ఆర్థికసాయం అందచేసినారు. ఈ కార్యక్రమంలో పెదపట్నం లంక గ్రామ సర్పంచ్ సుందరనీడి రాజేష్ కుమార్(చిన్ని), శిరిగినీడి శ్రీనివాసరావు, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు పంచదార చినబాబు, స్థానిక జనసేన నాయకులు వీధి సత్తిబాబు, తుల ఉమ, కంకిపాటి నాని, రవణం సాయిరాం పాల్గొన్నారు. స్థానిక గ్రామస్థులు కువైట్ గ్రూపు సభ్యలు అందరికి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way