జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కువైట్ జనసేన నాయకులు

కువైట్ జనసేన

        రాజోలు ( జనస్వరం ) : మలికిపురం మండలం, కత్తి మండ గ్రామానికి చెందిన కటికరెడ్డి సాయికి ప్రమాదవసాత్తూ కాలికి ఆపరేషన్ జరిగింది. బోనం దుర్గా ప్రసాద్ జనసేన కువైట్ గ్రూప్ వారికి తెలియచేయడం జరిగింది. వెంటనే స్పదించి అతని మందుల కోసం ఖర్చులకి జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ గ్రూపు సభ్యులు యర్రంశెట్టి బాబీ మరియు సభ్యులు 10000 ఆర్థిక సహాయాన్ని అందించారు. జనసేన నాయకులు పంచదార చినబాబు, జనసేన వార్డ్ నంబర్  అడబాల నగేష్, రేకపల్లి నాగరాజు అందచేయడం జరిగింది. జనం కోసం మనం జనసేన రాజోలు కువైట్ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way