జనసేన నాయకులు కూనపరెడ్డి రాజారావుని పరామర్శించిన కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రేడి రామకృష్ణ

    కైకలూరు, (జనస్వరం) : కృష్ణా జిల్లా, కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, కొమ్మరు గ్రామ వాస్తవ్యులు ముదినేపల్లి మండల జనసేన నాయకులు కూనపరెడ్డి రాజా రావు తండ్రి కూనపరెడ్డి శ్రీ హరి దాసు ఈ నెల 27వ తారీఖున స్వర్గీయలయ్యారు. శ్రీ హరి దాసు గారి కుటుంబాన్ని కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ(రామ్), ముదినేపల్లి మండలం విచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా రామ్  హరిదాసు గారి చిత్రపటానికి ఘన నివాళులర్పించడం జరిగింది. అనంతరం రామకృష్ణ మాట్లడుతూ గ్రామ పెద్దలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో పేరు పొందిన వ్యక్తి మన నుండి దూరం కావటం చాలా బాధాకరం అని అయన ఆత్మకు శాంతిచేకూరాలి అని ప్రార్ధించారు. బండ్రేడ్డి రామ్ వెంట ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, ముదినేపల్లి మండల జనసేన నాయకులు మోటేపల్లి హనుమా, పోకల కృష్ణ, కృష్ణా జిల్లా BJP యువ మోర్చా నాయకులు కోటప్రోలు కృష్ణా, అంబుల భరత్, కొత్తపల్లి జనసైనికులు పాశం శ్రీను, సుదాబత్తుల సాయిష్, బోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్ని హరిదాసు గారి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way