Logo
Date of Publish : 01 January 2022, 8:45 am
Editor : Sake Naresh

ANM & ఆశావర్కర్లును సన్మానించిన కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బంద్రెడ్డి రామకృష్ణ

   గన్నవరం, (జనస్వరం) : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నిడమానూరు గ్రామంలో కరోనా మహమ్మారి నుండి తమ జీవితాలను పణంగా పెట్టి వ్యాక్సిన్ వేయటంలో ప్రధాన పాత్ర పోషించిన ఆశా వర్కర్లకు మరియు ANMలకు జనసేన పార్టీ తరపున గుంటుపల్లి హర్ష ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు బంద్రెడ్డి రామకృష్ణ గారి చేతుల మీదుగా పార్టీ షీల్డ్స్, నూతన వస్త్రాలు, సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంధం గోవర్ధన్, బంద్రెడ్డి రవి, చీమట రవి వర్మ, పాశం నాగబాబు, లంకే సురేష్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com